*IND-USA: మధ్యంతర వాణిజ్య ఒప్పందం ఖరారు*
* వాషింగ్టన్: భారత్-అమెరికా మధ్య మధ్యంతర వాణిజ్య ఒప్పందం ఖరారైంది. ఈ మేరకు అమెరికా - భారత్ సంయుక్తంగా ఒప్పందాన్ని విడుదల చేశాయి. భారత ఉత్పత్తులపై సుంకాన్ని 50శాతం నుంచి 18శాతానికి తగ్గించినట్లు భారత్-అమెరికా సంయుక్తంగా ప్రకటించింది. రష్యా నుంచి చమురు కొనుగోళ్లను నిలిపివేసేందుకు భారత్ అంగీకరించిందని అమెరికా తెలిపింది. 500 బిలియన్ డాలర్లు విలువైన దిగుమతులకు భారత్ అంగీకరించిందని పేర్కొంది. కేంద్రమంత్రి పీయూశ్ గోయల్ సోషల్ మీడియాలో ఈ మేరకు పోస్టు పెట్టారు.
#news #sharechat