PUNUKOLLU
548 views
1 days ago
#JAI AMRAVATI PUNUKOLLU టీడీపీ కేంద్ర కార్యాలయంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ 86వ రోజు ప్రజాదర్బార్ నిర్వహించారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన ప్రజలు, టీడీపీ కార్యకర్తలను కలిసి వారు ఎదుర్కొంటున్న సమస్యలపై వినతులు స్వీకరించారు. అందరి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. #PRAJADARBAR #NaraLokesh #NaraLokeshForPeople #AndhraPradesh