TNTUC
359 views
హెరిటేజ్ ఫుడ్స్‌‌ని లక్ష్యం చేసుకుని సాక్షి మీడియా చేస్తున్న దుష్ప్రచారంపై హెరిటేజ్ సంస్థ ఢిల్లీ హైకోర్టులో పరువు నష్టం దావా వేసింది. కేసును విచారించిన కోర్టు వైసీపీ ప్రచారాన్ని ఫేక్ ప్రచారం అని తేల్చింది. దీనికి సంబంధించిన వార్తలు, పోస్టుల లింకులను 24 గంటల్లోగా  తొలగించాలని కోర్టు ఆదేశించింది. #FekuJaganCaughtAgain #FightFakeWithTruth #PsychoFekuJagan #AndhraPradesh #🏛️పొలిటికల్ అప్‌డేట్స్