sahasra
6.2K views
వైసీపీ నుంచి టీటీడీనే కాదు, హిందూ మతాన్నీ పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉంది. గౌరవప్రదమైన పెద్దల సభలో వైసీపీ సభ్యులు రచ్చ చేశారు. సెక్యులర్ వ్యవస్థనే వైసీపీ ఎమ్మెల్సీలు మంటగలిపారు. చెప్పులు వేసుకుని వెంకటేశ్వర స్వామి ఫోటోలతో సభలోకి వచ్చారు. #YCPinsultsLordBalaji #AntiHinduJagan #TirumalaLaddooKalteeNijam #JaganMahaPapamNijam #PsychoFekuJagan #APAssembly #🆕Current అప్‌డేట్స్📢 #📽ట్రెండింగ్ వీడియోస్📱