వైసీపీ నుంచి టీటీడీనే కాదు, హిందూ మతాన్నీ పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉంది.
గౌరవప్రదమైన పెద్దల సభలో వైసీపీ సభ్యులు రచ్చ చేశారు. సెక్యులర్ వ్యవస్థనే వైసీపీ ఎమ్మెల్సీలు మంటగలిపారు. చెప్పులు వేసుకుని వెంకటేశ్వర స్వామి ఫోటోలతో సభలోకి వచ్చారు.
#YCPinsultsLordBalaji
#AntiHinduJagan
#TirumalaLaddooKalteeNijam
#JaganMahaPapamNijam
#PsychoFekuJagan
#APAssembly
#🆕Current అప్డేట్స్📢 #📽ట్రెండింగ్ వీడియోస్📱