Egg puff
770 views
వేట్లపాలెం పేలుడు విషాదంలో మృతుల కుటుంబాలను ఆదుకుంటామని సీఎం చంద్రబాబు గారు భరోసా ఇచ్చిన 24 గంటల్లో కూటమి ప్రభుత్వం అండగా నిలిచింది. మంత్రులు అనిత, సుభాష్, నారాయణ, ఎంపీ సానా సతీష్ ఒక్కో మృతుని కుటుంబానికి రూ.20 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా చెక్కులను అందజేశారు. #🆕Current అప్‌డేట్స్📢 #🆕షేర్‌చాట్ అప్‌డేట్స్