• కేంద్రం నుంచి ఎక్కువ నిధులు రాబట్టుకునేలా కార్యాచరణ చేపట్టాలి.. ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులకు దిశానిర్దేశం చేసిన సీఎం చంద్రబాబు
• యువతకు ఉద్యోగాలు కల్పించాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పని చేస్తోంది.. ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్
• డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో భేటీ అయిన బాలయ్య .హిందూపురం సమస్యలపై చర్చ
• ఆదికవి నన్నయ యూనివర్సిటీలో అక్రమాలు జరిగినట్లు రుజువైతే చర్యలు తీసుకుంటాం ..శాసనసభలో ఐటీ , విద్యాశాఖల మంత్రి నారా లోకేష్
• రాష్ట్రంలోని నాలుగు ట్రిపుల్ ఐటీలకు సాస్కి పధకం కింద నిధులు రాబట్టే ప్రయత్నం చేస్తాం ..శాసనసభలో సభ్యుల ప్రశ్నలకు సమాధానమిచ్చిన ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్
నేటి వార్తల గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి 'చైతన్య రథం' ఈ పేపర్ ను డౌన్లోడ్ చేసుకోండి.
https://bitly.cx/cm0oK
#TeluguDesamEpaper
#ChaitanyaRathamEPaper
#🆕షేర్చాట్ అప్డేట్స్