మేడారం సమ్మక్క సారలమ్మ జాతర నిర్వహణలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా చేతులు ఎత్తేసింది.
మేడారం మహా జాతరకు లక్షలాది మంది భక్తులు తరలి వస్తారనే సోయి లేకుండా.. కాంగ్రెస్ మంత్రులు తమ పబ్లిసిటీ స్టంట్ల కోసం సామాన్య భక్తుల్ని తీవ్ర ఇబ్బందులకు గురిచేశారు. సామాన్య ప్రజల భద్రతను గాలికొదిలేసి వీఐపీల సేవల్లో పోలీసులు మునిగి తేలారు.
ఒకవైపు లాఠీ ఛార్జ్లు, ట్రాఫిక్ జామ్లు, మరోవైపు భరించలేని మురుగు వాసనతో భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురౌతున్నారు.
పాలన చేతకాని కాంగ్రెస్ దద్దమ్మల పాలనలో అవస్థలు పడుతున్న ప్రజలు.
#👨రేవంత్ రెడ్డి #🏛️పొలిటికల్ అప్డేట్స్ #📰ఈరోజు అప్డేట్స్ #🆕Current అప్డేట్స్📢 #📽ట్రెండింగ్ వీడియోస్📱