Rayadurg
495 views
15 hours ago
మద్యం కొనుగోలు, సరఫరా, విక్రయ వ్యవస్థలను గుప్పిట్లో పెట్టుకున్న మద్యం ముఠా ప్రతి నెలా రూ.100 కోట్ల మేర అక్రమ ఆదాయం సంపాదించింది. అంతేకాదు ఏపీఎస్‌బీసీఎల్‌ డిపోల నుంచి ప్రభుత్వం దుకాణాలకు మద్యం సరఫరా చేసే రవాణా కాంట్రాక్టు టెండర్లలోనూ అక్రమాలకు పాల్పడ్డారని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ చెబుతోంది. #LiquorScamByJagan #ScamsterJagan #PsychoFekuJagan #EndOfYCP #AndhraPradesh #🆕షేర్‌చాట్ అప్‌డేట్స్