బైక్ తో ఢీకొడితే స్తంభం ముక్కలైంది!
కర్ణాటకలో మితిమీరిన వేగం ఇద్దరు విద్యార్థులను ప్రాణాపాయ స్థితిలోకి నెట్టింది. వేగంగా వెళ్తున్న బైక్ ఒక్కసారిగా నియంత్రణ కోల్పోయి రోడ్డు పక్కన ఉన్న విద్యుత్ స్తంభాన్ని బలంగా ఢీకొట్టింది. అతివేగం కారణంగా ఆ స్తంభం ముక్కలైపోయింది. ఈ భయంకర దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు తీవ్రంగా గాయపడగా వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు.
#tre-ter-tre-trendingvideo #trendingsong #sharechat tre