*చోరీ ఘటనపై రంగంలోకి దిగిన తాడేపల్లి పోలీసులు*
*సిఐ వీరేంద్ర, ఎస్ఐ ఖాజావలీ, సిబ్బందితో కలిసి ఘటన ప్రాంతంకు చేరుకుని వివరాలు తెలుకున్నారు*
*ఘటనకు సంబందించి ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపామని, త్వరలోనే పూర్తి స్థాయిలో కేసును చేదిస్తామని తెలియజేశారు*
*ఇక్కడ స్థానికులు కూడా కొంత జాగ్రత్తలు తీసుకోవాలని వారికి తగిన జాగ్రత్తలు సూచనలను సిఐ వీరేంద్ర అందించారు*
*ఏవరు భయపాడాల్సిన పనిలేదని పోలీస్ తరపున భద్రతా ఏర్పాటు చేస్తామని, గస్తీ పెంచుతామని సిఐ తెలిపారు*
#🆕Current అప్డేట్స్📢 #📰ఈరోజు అప్డేట్స్ #🆕షేర్చాట్ అప్డేట్స్