Manohar Reddy
551 views
#ysr #వైఎస్సార్ #ysjagan #ysrforever #అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం ##InternationalMotherLanguageDay దివంగత మ‌హానేత డాక్ట‌ర్ వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి గారు ముఖ్య‌మంత్రిగా ఉన్న స‌మ‌యంలో తెలుగుకు ప్రాచీన హోదా కల్పించాలంటూ 2006 ఫిబ్రవరి 21న మాతృభాష దినోత్సవం సందర్భంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ తీర్మానించింది. తెలుగు భాషకు సంబంధించిన మరిన్ని ప్రాచీన ఆధారాలను కూడా సమర్పించడంతో 2008లో తెలుగుకు ప్రాచీన హోదా దక్కింది. నేడు అంత‌ర్జాతీయ మాతృభాష దినోత్స‌వం సంద‌ర్భంగా తెలుగు ప్ర‌జ‌లంద‌రికీ శుభాకాంక్ష‌లు. #InternationalMotherLanguageDay #YSRLivesOn