దళితులను హత్య చేసి డోర్ డెలివరీ చేసిన ఘనత గత ప్రభుత్వానిది.. జగన్ పాలనలో ల్యాండ్, శాండ్, మైనింగ్ మాఫియాలు విచ్చలవిడిగా చెలరేగాయి. కూటమి ప్రభుత్వం వచ్చాక శాంతిభద్రతలను పటిష్టంగా అమలు చేస్తున్నాం. - ప్రభుత్వ చీఫ్ విప్ పంచుమర్తి అనురాధ
#APAssembly
#AndhraPradesh
#🆕షేర్చాట్ అప్డేట్స్