• వైశ్యులను వేరువేరు పేర్లతో కాకుండా "ఆర్యవైశ్యులు "గా పరిగణించేలా జీవో ..పొట్టి శ్రీరాములు భారీ కాంస్య విగ్రహావిష్కరణ సభలో సీఎం చంద్రబాబు • అమరావతిలో పొట్టి శ్రీరాములు విగ్రహ ఏర్పాటుతో యువగళం హామీని నిలబెట్టుకున్నా.. పొట్టి శ్రీరాములు భారీ కాంస్య విగ్రహావిష్కరణ సభలో ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ • గ్యాస్ సిలిండర్లను బ్లాక్ మార్కెట్ కు తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. గృహ వినియోగానికి అంతరాయం లేకుండా గ్యాస్ సరఫరా చేస్తాం.. గ్యాస్ సరఫరా పై ఆర్టీజీఎస్ నుంచి సమీక్షించిన సీఎం చంద్రబాబు • 5 ఏళ్లలో 900కు పైగా పరిశ్రమలను రాష్ట్రం నుంచి తరిమేశాడు జగన్ రెడ్డి. చంద్రబాబు విజన్ ,లోకేష్ కృషితో రాష్ట్రాలకు పెట్టుబడులు తరలివస్తున్నాయి ..టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు • పంటల వైవిధ్యీకరణతో రైతుల ఆదాయం పెంపు. మే 15 నుంచి ఖరీఫ్ ప్రారంభించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.. "రైతన్నా ..మీకోసం" కార్యక్రమంలో వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు నేటి వార్తల గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి 'చైతన్య రథం' ఈ పేపర్ ను డౌన్లోడ్ చేసుకోండి.
https://bitly.cx/H8YD
#JAI AMRAVATI PUNUKOLLU #punukollu #TeluguDesamEpaper #ChaitanyaRathamEPaper