మంగళగిరి మండలం పెద్దవడ్లపూడి గ్రామంలో రూ.14.88 కోట్ల వ్యయంతో నిర్మించిన హైలెవల్ కెనాల్ ఎత్తిపోతల పథకాన్ని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. ఈ పథకం ద్వారా మంగళగిరి, తెనాలి, పొన్నూరు నియోజకవర్గాల్లోని 25,344 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందనుంది. ఎన్నికల సమయంలో నారా లోకేష్ ఇచ్చిన హామీ మేరకు ఈ ప్రాజెక్టు పూర్తి చేశారు.
#mangalagiri
#NaraLokesh
#AndhraPradesh
#🆕షేర్చాట్ అప్డేట్స్