PUNUKOLLU
686 views
12 days ago
• లడ్డు ప్రసాదం నాణ్యత విషయంలో రాజీ పడొద్దు. టీటీడీ ద్వారా 5000 దేవాలయాల నిర్మాణం జరగాలి.. టీటీడీ ఉన్నతాధికారుల సమీక్షలో సీఎం చంద్రబాబు • రూ.1,35,964 కోట్ల పెట్టుబడితో నక్కపల్లిలో నిర్మాణం కానున్న ఆర్సెలార్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ ఇండియా పరిశ్రమకు కేంద్ర మంత్రులతో కలిసి ఈనెల 23న భూమిపూజ చేయనున్న సీఎం చంద్రబాబు • నారా దేవాన్ష్ పుట్టిన రోజున సామాన్య భక్తుల్లా క్యూ కాంప్లెక్స్ నుంచి వెళ్లి శ్రీవారిని దర్శించుకొని, అన్నదానం ట్రస్టుకు రూ.44 లక్షలను విరాళంగా అందజేసిన సీఎం చంద్రబాబు కుటుంబం • "ఈ- టంగ్", "ఈ - నోస్" వంటి టెక్నాలజీతో ప్రసాదాల రుచి, వాసనలను పరీక్షించేలా రూ. 25 కోట్లతో తిరుమలలో హైటెక్ ఫుడ్ అనాలసిస్ ల్యాబ్ ను ప్రారంభించిన సీఎం చంద్రబాబు • గత సం. రంజాన్ వేళ మంగళగిరిలోని షేక్ షహెన్ షా కుటుంబ సభ్యులకి ఇచ్చిన హామీని ఎడాది తిరగకముందే నెరవేర్చి కొత్త ఇల్లు నిర్మించి, ఈ ఏడాది రంజాన్ కానుకగా అందించిన ఐటీ విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ నేటి వార్తల గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి 'చైతన్య రథం' ఈ పేపర్ ను డౌన్లోడ్ చేసుకోండి. https://bit.ly/47J02oE #JAI AMRAVATI PUNUKOLLU #punukollu #TeluguDesamEpaper #ChaitanyaRathamEPaper