• రోజుకు 55 లీటర్ల తలసరి నీటిని అందజేయనున్న కూటమి ప్రభుత్వం .సీఎం చంద్రబాబు ,డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీలో నిర్ణయం
• కూటమి ప్రభుత్వ ప్రోత్సాహంతో అవయవదానంలో జాతీయస్థాయిలో 6వ స్థానాన్ని సాధించింది ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం..వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్
• మనుషులకి ,వన్యప్రాణులకి మధ్య సంఘర్షణ నివారణ కోసమే "హనుమాన్" ఫౌండేషన్.. ఫౌండేషన్ ప్రారంభోత్సవంలో స్పష్టం చేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
• చెడుపై గెలిచిన మంచికి సంకేతమే హోలీ.. హోలీ పర్వదిన సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు, ఐటీ విద్యాశాఖల మంత్రి నారా లోకేష్
• కోనసీమ ముద్దుబిడ్డ బాలయోగి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరం కృషి చేద్దాం.. లోక్ సభ తొలి దళిత స్పీకర్ జీఎంసీ బాలయోగి వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్
నేటి వార్తల గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి 'చైతన్య రథం' ఈ పేపర్ ను డౌన్లోడ్ చేసుకోండి.
https://bitly.cx/vqVVC
#TeluguDesamEpaper
#ChaitanyaRathamEPaper
#🆕షేర్చాట్ అప్డేట్స్