sahasra
367 views
గత 19 నెలల్లో రూ.58,000 కోట్లతో ఎన్టీఆర్ భరోసా పింఛన్లను పంపిణీ చేసింది ప్రభుత్వం. సూపర్ సిక్స్ హామీల కింద అమలుచేసిన పథకాలు సూపర్ హిట్ అయ్యాయి. 2025-26లో మైనారిటీ సంక్షేమానికి రూ.3,766 కోట్లు ఖర్చు చేయడం జరిగింది. సాంఘిక సంక్షేమ హాస్టళ్ల పునరుద్ధరణ పనులకు రూ.300 కేటాయించడం జరిగింది. #🆕Current అప్‌డేట్స్📢