ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన నిరుద్యోగ డిగ్రీ పట్టభద్రులకు ఎస్సీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో 5 నెలల ఉచిత రెసిడెన్షియల్ శిక్షణ ఇవ్వనున్నట్లు డైరెక్టర్ రమేశ్ తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల పోటీ పరీక్షల కోసం ఈ శిక్షణ ఉంటుందని పేర్కొన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈనెల 30వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. #మీ సేవ జైపూర్ #😇My Status #ℹ️సమాచారం #📰ఈరోజు అప్డేట్స్ #📢తాజా అప్డేట్స్🎙️