#💪పాజిటీవ్ స్టోరీస్ ఏపీలో స్త్రీశక్తి పథకం వర్తించే అన్ని ఆర్టీసీ బస్సుల్లో దివ్యాంగులకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పిస్తూ ప్రభుత్వం ఫిబ్రవరి 28న ఉత్తర్వులు జారీ చేసింది. స్త్రీశక్తి పథకం వర్తించని బస్సుల్లో ఇప్పటికే అమలులో ఉన్న 50శాతం చార్జీ రాయితీ కొనసాగుతుంది.
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#AndhraPradesh