SANTHOSH NAIDU
532 views
1 months ago
శ్రీవారి బ్రహ్మోత్సవలకు అంగారంగ వైభవంగా ముస్తాబవుతున్న శ్రీ మత్ ఖాద్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి ఆలయం, భక్తులు స్వామి వారిని దర్శించి స్వామి వారి కౄపకూ కరుణా కటాక్షములకు పాత్రులు కావలసినదిగా కోరుతున్నాము. మొదటి రోజు 27.02.2026 అంకురార్పణతో మొదలై పదిహేనవ రోజు 13.03.2026 పుష్పయాగోత్సవంతో ముగుస్తుంది #kadiri #sri lakshmi narasimha swamy temple,kadiri #kadiri lakshmi narasimha swamy #🇮🇳 మన దేశ సంస్కృతి