Manakrishnatdp
524 views
16 hours ago
ఫస్ట్ తారీఖు వచ్చింది అంటే ఆంధ్రప్రదేశ్‌లో అది పేదల పండుగ… రాష్ట్రవ్యాప్తంగా "పేదల సేవలో… ఎన్టీఆర్ భరోసా" పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. లబ్ధిదారుల వద్దకెళ్లి పింఛన్ సొమ్మును అందిస్తున్న ప్రజాప్రతినిధులు, స్వర్ణగ్రామ, స్వర్ణవార్డు సిబ్బంది. ఉదయం 10 గంటల వరకు 80 శాతం మేర పింఛన్లు అందజేశారు. మరికాసేపట్లో ఉదయగిరి నియోజకవర్గం వింజమూరు ఎస్సీ కాలనీలో లబ్ధిదారుల ఇంటికెళ్లి పింఛన్ అందించనున్న సీఎం చంద్రబాబు గారు.  #పేదలసేవలో #PensionsPandugalnAP #NTRBharosaPension #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh #🆕షేర్‌చాట్ అప్‌డేట్స్