Paderu
332 views
2 days ago
ఈడీ దర్యాప్తు చేసినంత వరకు జనంతో చీప్ లిక్కర్ తాగించి, వారి ప్రాణాలతో ఆటలాడుకుని జగన్ మద్యం మాఫియా ముఠా వసూలు చేసిన ముడుపుల మొత్తం రూ.3500 కోట్లు. తన చేతికి మట్టి అవకుండా రాజ్ కసిరెడ్డి, వాసుదేవరెడ్డిల ద్వారా జగన్ మొత్తం కథ నడిపించాడు.  #LiquorScamByJagan #ScamsterJagan #PsychoFekuJagan #EndOfYCP #AndhraPradesh #☀️శుభ మధ్యాహ్నం