Egg puff
610 views
జగన్ పెట్టి వెళ్ళిన రూ. 1,200 కోట్లు ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను విడుదల చేసిన మంత్రి లోకేష్ కి, కృతజ్ఞతలు తెలుపుతూ తాడేపల్లిగూడెంలో విద్యార్ధులు, తెలుగు యువత బాణసంచా కాల్చి సంతోషం వ్యక్తం చేశారు. విద్యా వ్యవస్థలో నాణ్యత, పారదర్శకత, సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా మంత్రి నారా లోకేష్ చేస్తున్న కృషిని అభినందించారు. #FeeReimbursement #IdhiManchiPrabhutvam #NaraLokesh #ChandrababuNaidu #AndhraPradesh #🆕షేర్‌చాట్ అప్‌డేట్స్ #🆕Current అప్‌డేట్స్📢