నేడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారి అధ్యక్షతన పెరేడ్ గ్రౌండ్స్ లో సాగునీటి సంఘాల అధ్యక్షుల సదస్సు. 18 నెలల్లో సాధించిన ప్రగతి, భవిష్యత్తు ప్రణాళికలు, రైతుల భాగస్వామ్యం పై దిశానిర్దేశం చేయనున్న ముఖ్యమంత్రి.
#FarmersFriendlyGovt
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#AndhraPradesh
#🆕షేర్చాట్ అప్డేట్స్