TSNV
501 views
జగన్  హయాంలో ఉపాధి హామీ నిధులను వైసీపీ నేతలు దోచుకుతిన్నారు. పేదలకు సెంటు పట్టా భూముల పేరు చెప్పి,  భూముల్ని చదును చేస్తున్నాం అంటూ కోట్లకు కోట్లు నొక్కేసినట్టు... జాతీయ స్థాయి మానిటరింగ్‌ బృందం తనిఖీల్లో తేలింది. అంతేకాదు 2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వం చేసిన పనులకు కేంద్రం విడుదల చేసిన రూ.2,200 కోట్లను కూడా  జగన్ ముఠా మళ్లించి దోచుకుంది.  #PsychoFekuJagan #EndOfYCP #AndhraPradesh #🏛️పొలిటికల్ అప్‌డేట్స్