ADONI VENKATESH CHANNEL
7.7K views
ఈరోజు దేవాలయం రాతి ముఖ మండపం కొరకు శ్రీ జిబి వెంకటేశ్వర్లు గారు, వారి ధర్మపత్ని శ్రీమతి పుష్పాలతగారు, వారి కుమారుడు డాక్టర్ నాగరాజ్ యాదవ్ గారు వారి ధర్మపత్ని శ్రీమతి జిఎస్ కుమ్ముదా గారు Rs- 2,11,000 రూపాయలు విరాళం ఇచ్చినారు వారికి వారి కుటుంబానికి శ్రీ కోట చంద్రమౌలేశ్వర స్వామి దివ్య అనుగ్రహాలు ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఓం నమశివాయ ఇట్లు ఆలయ కమిటీ #adoni #🙏శ్రీ వెంకటేశ్వర స్వామి #🛕అయోధ్య రామ మందిరం🙏 #🎶భక్తి పాటలు🔱 #🌅శుభోదయం