సింగంనేనిపల్లె నుండి పోకూరు గ్రామం మధ్య ఎన్నో సంవత్సరాలుగా రోడ్డు లేక ప్రజలు ఎన్నో కష్టాలు పడుతున్నారు. ఇప్పుడు మొదటిసారి ఈ ప్రాంతంలో తారు రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభం కావడం గ్రామాల ప్రజలకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. ఈ రోడ్డు పూర్తయితే చుట్టుపక్కల ఉన్న అనేక గ్రామాల ప్రజలకు ప్రయాణ సౌకర్యం కలగడమే కాకుండా అభివృద్ధికి కూడా కొత్త దారి పడుతుంది. పనులు జరిగేలా చొరవ తీసుకున్న మన ఉప ముఖ్యమంత్రి శ్రీ pawankalyan గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. #Andrapradesh
#🏛️పొలిటికల్ అప్డేట్స్