ఘోర రైలు ప్రమాదం.. 21 మంది మృతి
స్పెయిన్లో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది.
మలగా నుంచి రాజధాని మాడ్రిడ్ వెళ్తున్న హైస్పీడ్ రైలు పట్టాలు తప్పి ఎదురుగా మరో ట్రాక్పై వస్తున్న ట్రైన్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో 21 మంది మరణించారు. సుమారు 100 మందికి పైగా గాయపడినట్లు సమాచారం. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.
రెస్క్యూ చర్యలు కొనసాగుతున్నాయి. రాత్రి వేళ కావడంతో సహాయక చర్యల్లో ఆటంకం ఏర్పడినట్లు అధికారులు తెలిపారు. #😰అతివేగంగా ఢీకొన్న రెండు రైళ్లు..21 మంది మృతి, పలువురికి గాయాలు!