FIRE NEWS TELUGU
842 views
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లా వెల్దుర్తికి చెందిన 11 నెలల పాప పునర్వికశ్రీ అనే చిన్నారి 'స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీ' (SMA) అనే అరుదైన వ్యాధితో ఆసుపత్రి మంచంపై పోరాడిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఆ చిన్నారి ప్రాణాలకు ఇక ఎలాంటి హానీ లేదని అంతా సేఫ్ అని డాక్టర్లు తెలిపారు. 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు రూ.16 కోట్లు వసూలు చేసి ఆ చిన్నారి ప్రాణాలు నిలబెట్టారు. #✌️నేటి నా స్టేటస్ #❤️ లవ్❤️ #😇My Status #🙆 Feel Good Status #🔊తెలుగు చాట్‌రూమ్😍