ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో, ప్రతి ఒక్కరికీ నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులో ఉండాలనే లక్ష్యంతో ఉచిత వైద్య శిబిరాలను నిరంతరం నిర్వహిస్తున్నాం. ఈ సేవల ద్వారా ఇప్పటివరకు 23 లక్షలకుపైగా ప్రజలకు ఉచిత చికిత్సలు మరియు అవసరమైన మందులు అందించాము .
అదనంగా, వైద్య సదుపాయాలు అందుబాటులో లేని ఏజెన్సీ మరియు దూర ప్రాంతాల్లో నివసించే ప్రజలకు, ఎన్టీఆర్ సంజీవనీ మొబైల్ క్లినిక్ల ద్వారా నేరుగా వారి వద్దకే వెళ్లి ఆరోగ్య సేవలను అందిస్తున్నాం.
ప్రజారోగ్య పరిరక్షణలో ప్రతి అడుగూ ముందుకు వేస్తూ, సమాజానికి మేము అంకితభావంతో సేవలందిస్తున్నాం.
#😃మంచి మాటలు #🔊తెలుగు చాట్రూమ్😍 #షేర్ చాట్ బజార్👍