*గల్ఫ్ దేశాలకు ఇరాన్ అధ్యక్షుడు క్షమాపణ*
* గల్ఫ్ దేశాలకు ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ క్షమాపణలు చెప్పారు. ఇరాన్కు ఆయా దేశాలపై దాడులు చేసే ఉద్దేశం లేదన్నారు. ఇరుగు దేశాలు తమపై దాడి చేయకుంటే ఇరాన్ సైతం దాడి చేయదన్నారు. తాత్కాలిక నాయకత్వమైన కౌన్సిల్ నిన్నే ఈ నిర్ణయం తీసుకుందన్నారు. ఇక నుంచి గల్ఫ్ దేశాలపై దాడులు చేయమన్నారు. ఈ మేరకు ఇరాన్ మీడియాలో మాట్లాడారు. అమెరికా స్థావరాలే లక్ష్యంగా ఇరాన్ పలుదేశాలపై దాడులు చేసిన సంగతి తెలిసిందే.
#news #sharechat