కిషోర్ గునుకుల
640 views
గణతంత్ర దినోత్సవం అనేది కేవలం ఒక వేడుక మాత్రమే కాకుండా, ప్రతి పౌరుడు తన బాధ్యతను గుర్తుచేసుకునే రోజు అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు....🇮🇳 మన దేశ భవిష్యత్తును మనమే నిర్ణయించుకునే అధికారం పొందిన చారిత్రక ఘట్టం గణతంత్ర దినోత్సవం... #KishoreGunukula #janasena జిల్లా ప్రధాన కార్యదర్శి, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా. ••••••••••••••••••••••••••••••••••••• #RepublicDay2026 #republicdayindia #HappyRepublicDay #nellore #trendingreelsvideo #indian భారతదేశ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని, నెల్లూరు,గోమతి నగర్ లో ఉన్న జనసేన పార్టీ జిల్లా కార్యాలయంలో జనసేన పార్టీ నెల్లూరు జిల్లా నాయకులు, కార్యకర్తల సమక్షంలో భారత జాతీయ జెండాను ఘనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… భారత రాజ్యాంగం మనకు ఇచ్చిన స్వేచ్ఛ, సమానత్వం, న్యాయం అనే విలువలను కాపాడటమే మన ప్రధాన లక్ష్యం. ప్రజాసేవనే రాజకీయాల పరమార్థంగా భావిస్తూ, రాజకీయాల్లో విలువలు, నైతికత, జవాబుదారితనాన్ని తిరిగి తీసుకువచ్చిన జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు రాజ్యాంగ స్ఫూర్తితో రాష్ట్ర పాలనను ముందుకు తీసుకెళ్తున్నారు ప్రజల పక్షాన నిలబడి, యువతకు అవకాశాలు కల్పిస్తూ, పేదలకు అండగా నిలిచే విధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటున్న నిర్ణయాలే నిజమైన గణతంత్ర స్పూర్తికి నిదర్శనమని అన్నారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరులకు ఘన నివాళులు అర్పిస్తూ,రాజ్యాంగ నిర్మాతలకు కృతజ్ఞతలు తెలిపారు. బలమైన భారతదేశ నిర్మాణంలో ప్రతి జనసైనికుడు భాగస్వామి కావాలని, రాజ్యాంగ విలువలను కాపాడటానికి ప్రతి ఒక్కరూ బాద్యత తీసుకోవాలని పిలుపునిచ్చారు. జై హింద్! జై జనసేన! #janasenaparty #janasenani #pawankalyan #nagababu #janasenaformationday