🚨 RAJH NEWS | PUBLIC VOICE 🚨
🔴 బేగంబజార్లో శ్రీరామనవమి శోభాయాత్ర ఘనంగా…
ఉషా సింగ్ పాల్గొనడంతో మరింత ఉత్సాహం! 🔥
🟡 బేగంబజార్లో శ్రీరామనవమి శోభాయాత్రలో భారీ జనసంద్రం
రాజాసింగ్ సతీమణి ఉషా సింగ్ పాల్గొనడం హైలైట్
10,000 మంది పోలీసులతో హై సెక్యూరిటీ 🚨
👉 పూర్తి వివరాలు తెలుసుకోండి
హైదరాబాద్ నగరంలో శ్రీరామనవమి శోభాయాత్ర భక్తిశ్రద్ధలతో ఘనంగా జరిగింది.
ధూల్పేట ఆకాశ్పురి హనుమాన్ ఆలయం నుంచి ప్రారంభమైన ఈ యాత్ర…
బేగంబజార్, సిద్దిఅంబర్ బజార్, గౌలిగూడ మార్గంగా సుల్తాన్ బజార్ వరకు కొనసాగింది.
బేగంబజార్ ప్రాంతంలో భారీగా తరలివచ్చిన భక్తుల మధ్య…
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సతీమణి ఉషా సింగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
ప్రత్యేకంగా అలంకరించిన రథాలపై కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొని…
భక్తులకు అభివాదం చేస్తూ… పూజల్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా బేగంబజార్ ప్రాంతం పూర్తిగా భక్తులతో కిటకిటలాడింది.
ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా…
దాదాపు 10 వేల మంది పోలీసులతో భారీ భద్రత ఏర్పాటు చేశారు.
డ్రోన్ కెమెరాలతో నిరంతర పర్యవేక్షణ చేపట్టగా…
శోభాయాత్ర ప్రశాంతంగా ముగిసింది.
🔥 బేగంబజార్లో హై టెన్షన్ భక్తి వాతావరణం!
🚩 రాజాసింగ్ ఫ్యామిలీ ఎంట్రీతో శోభాయాత్ర హైలైట్!
🚨 10,000 పోలీసులతో భారీ సెక్యూరిటీ!
🔥 హైదరాబాద్లో శ్రీరామనవమి గ్రాండ్ సెలబ్రేషన్!
━━━━━━━━━━━━━━━━━━━━
📢 నిజం చెప్పే ధైర్యం… ప్రజల గొంతుక మేమే!
👉 Follow | ❤️ Like | 🔁 Share | 🔔 Subscribe
📞 9666033449
#SriRamaNavami #Hyderabad #BegumBazar #RajaSingh #UshaSingh #ShobhaYatra #RajhNews #BreakingNews
##RAJHన్యూస్ ##SriRamaNavami #RajhaSinghRally #BreakingNews #RAJHNews #PublicVoice #ViralVideo #TrendingNews