manatdpvijayanagaram
597 views
3 days ago
సంస్కారవంతమైన రాజకీయాలు.....నాయుడి కుటుంబం సొంతం..... ప్రతిపక్షం అంటే ప్రజా సమస్యల మీద మాట్లాడే సమయంలోనే వాగ్వాదాలు, విబేధాలు తప్ప.....వ్యక్తిగతంగా కాదు అని నిరూపించే కుటుంబం నాయుడి కుటుంబం. ఆ నాయుడి వారసుడు నేడు ఆ సంస్కారవంతమైన రాజకీయాలకు కూడా వారసుడయ్యాడు. శాసనమండలి ప్రతిపక్షనేత బొత్స సత్యనారాయణ అనారోగ్యంతో ఇబ్బందిపడినప్పుడు త్వరగా కోలుకోవాలని కోరుకున్నాడు......ఆయన తిరిగి వచ్చిన తర్వాత మానవతా హృదయంతో మనస్ఫూర్తిగా సభకు స్వాగతం చెప్పాడు. ఏది ఏమైనా నాయుడు క్రమశిక్షణా రాజకీయాలతో చరిత్రలో నిలిచిపోతారు....ఆ వారసత్వాన్ని లోకేష్ గారు కొనసాగించి చరిత్రలో నిలిచిపోతారు.... #LeaderLOkesh #NaraLokesh #BotshaSatyanarayana #AndhraPradesh #😲లేటెస్ట్ వైరల్ వీడియోస్