• తిరుమల లడ్డూ నెయ్యి కల్తీ పై 2022లోనే నివేదిక వస్తే అప్పటి వైసీపీ ప్రభుత్వం తొక్కి పెట్టింది .తప్పును అంగీకరించకపోగా క్లీన్ చిట్ అంటూ తప్పుడు ప్రచారం.. మీడియా సమావేశంలో సీఎం చంద్రబాబు
• "మీ భూమి- మీ హక్కు" కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఎమ్మిగనూరులో పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ చేయనున్న సీఎం చంద్రబాబు
• కల్తీ నెయ్యి కేసులో సిట్ క్లీన్ చిట్ ఇవ్వలేదు .దోషులను కూటమి ప్రభుత్వం వదిలిపెట్టదు.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
• అసంఘటిత రంగంలో ఉన్న భవన నిర్మాణ ,ఇతర కార్మికులకు గతంలో అందించిన సంక్షేమ పథకాలను పునరుద్ధరించండి.. అధికారులను ఆదేశించిన సీఎం చంద్రబాబు
• సాగునీటి సంఘాలు చేసే పనులకు జీఎస్టీ మినహాయిస్తాం, ప్రతీ ఎకరాకు సాగునీరు అందేలా కృషి చేస్తాం.. సాగునీటి సంఘాల సమావేశంలో స్పష్టం చేసిన సీఎం చంద్రబాబు
నేటి వార్తల గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి 'చైతన్య రథం' ఈ పేపర్ ను డౌన్లోడ్ చేసుకోండి.
https://bitly.cx/3PFc
#TeluguDesamEpaper
#ChaitanyaRathamEPaper
#🙏🏻శుక్రవారం భక్తి స్పెషల్