లోకం తీరింతే. తప్పు చేసేవారు తప్పనుకోరు.
అలా అంగీకరించరు కూడా,తప్పుచేస్తుంటే గమనించిన వారు
సాక్ష్యానికి రారు తనకెందుకని,తప్పుకు చేయూత నిచ్చేవారు
తప్పించుకుంటారు, నేను చెబితేనే నువ్వు చేస్తావా అని రెట్టించి తమాషా చూస్తారు, కానీ ఇక్కడ అందరూ శిక్షార్హులే,
కానీ శిక్షించే దెవరు?ఒక్క భగవంతుడు తప్ప.
#🙏🏻జై శ్రీ కృష్ణ 🌺