TNTUC
531 views
19 hours ago
భారతదేశంలో భాషా ప్రయుక్త రాష్ట్రాల ఆవిర్భావానికి శ్రీ పొట్టి శ్రీరాములు గారి బలిదానమే బాటలు వేసింది. అటువంటి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ఆయన త్యాగానికి గురుతుగా... శ్రీరాములుగారి జయంతి సందర్భంగా  ' స్టాట్యూ ఆఫ్ సాక్రిఫైస్' పేరిట 58 అడుగుల భారీ విగ్రహం ఈరోజు ఆవిష్కృతం కానుంది. #PottiSreeramulu    #Amaravati  #ChandrababuNaidu  #AndhraPradesh #🏛️పొలిటికల్ అప్‌డేట్స్