Sąíkűmąŕ $@i
547 views
సెన్సెక్స్, నిఫ్టీ తక్కువ స్థాయిలో ఓపెన్ అయ్యాయి. గత వారం టెక్ షేర్లలో ఘోర నష్టాలు, ఆర్‌బీఐ క్యాపిటల్ మార్కెట్ నియమాలు మార్కెట్ సెంటిమెంట్‌ను బలహీనపరిచాయి. ఐటీ షేర్లు 10% క్కువ నష్టపోయాయి. ఔట్‌లుక్ జాగ్రత్తగా ఉంది; నిఫ్టీ సపోర్ట్ 25,300 వద్ద. మార్కెట్ మధ్యాహ్నం నాటికి రికవరీ చూపింది, సెన్సెక్స్ 82,775కి చేరి 149 పాయింట్లు పెరిగింది, నిఫ్టీ 25,528 వద్ద 57 పాయింట్ల ఆధిక్యంతో ఉంది. పవర్ గ్రిడ్, HDFC బ్యాంక్ టాప్ గెయినర్లు. ఐటీ, క్యాపిటల్ మార్కెట్ షేర్లు ఇంకా ఒత్తిడిలో ఉన్నాయి. #📈షేర్ మార్కెట్ #news #sharechat