వెంటాడిన దురదృష్టం.. రైలు వెళ్లాక పట్టాలు దాటుతుంటే..
బిహార్కు చెందిన ఓ మహిళ ఊహించని ప్రమాదంలో పడింది. ట్రాక్ను ఆనుకుని ఉన్న చెక్క దుంగలపై రైలు వెళ్లగా.. ఓ చెక్క దుంగ ఎగిరి వచ్చి మహిళకు బలంగా తగింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.