ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులకు గత జగన్ ప్రభుత్వం పెట్టిన బకాయిలను, నిధుల లభ్యత ఆధారంగా ఉద్యోగులకు చెల్లించాలని ముఖ్యమంత్రి చంద్రబాబుగారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఆర్థిక శాఖ చెల్లింపులు మొదలుపెట్టింది. ఇప్పటికే పీఎఫ్ కింద రూ.1,847.83 కోట్లు, జీఎల్ఐ కింద రూ.76 కోట్ల మేర చెల్లింపులు పూర్తి చేసింది.
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#AndhraPradesh
#🟡తెలుగుదేశం పార్టీ #🟨నారా చంద్రబాబు నాయుడు #🟡నారా లోకేష్ #🟥జనసేన