P.Venkateswara Rao
510 views
#వెయ్యి కాళ్ల మండపం రాతి స్థంబాల కింద విలువైన వజ్ర సంపద ఉంది అని ఎవడో చెపితే....దాన్ని దోచుకెళ్ళడానికి.... 600 సంవత్సరాల చరిత్ర కలిగిన తిరుమల వెయ్యికాళ్ల మండపాన్ని కూల్చివేసిన దరిద్రుడు ఎవడు.... విజయనగర సామ్రాజ్య కాలంలో నిర్మించబడిన ఈ అద్భుత శిల్పకళా సంపదను శాశ్వతంగా నాశనం చేసిన రాజకీయ వ్యభిచారి ఎవరు..... ఇది కేవలం ఒక నిర్మాణం కాదు…మన సంస్కృతి, మన వారసత్వంపై జరిగిన దాడి.... కాదా...? ఆ దాడి చేసిన పోరంబోకు....ఎవడో ఈ బ్రోకర్ మీడియాకి తెలియదా..... ఆరోజు చేసిన తప్పుకి హెచ్చరికగా అలిపిరి శ్యాంపిల్ గుర్తులేదా....