అన్నదాత సుఖీభవ పథకం రైతులకు వరం : కలెక్టర్ హిమాన్షు శుక్ల వెల్లడి - CLOCK OF NELLORE
Clock Of Nellore ( Nellore Rural ) – పీఎం కిసాన్ – అన్నదాత సుఖీభవ పథకం ద్వారా నెల్లూరు జిల్లాలో 1,95,866 మంది రైతుల ఖాతాల్లో రూ.110.97 కోట్లు ప్రభుత్వం జమ చేసినట్లు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల తెలిపారు. శుక్రవారం నెల్లూరు రూరల్ మండలం పొట్టెపాలెం గ్రామంలో నిర్వహించిన పీఎం కిసాన్ – అన్నదాత సుఖీభవ నిధుల విడుదల కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో పీఎం కిసాన్ 22వ విడత కింద 1,63,125 మంది...