Rampachodavaram
436 views
గత వైసీపీ ప్రభుత్వం అంతకు ముందు ఎస్సీల కోసం టీడీపీ అమలుచేసిన 28 పథకాలను తీసేసింది. ఎస్సీల భూములు లాక్కుని వారిని ఎదగనీయకుండా అణిచేసింది. కూటమి ప్రభుత్వం ఎన్నో పథకాలను తిరిగి పునరుద్ధరించింది. ఎస్సీ సాంఘిక సంక్షేమ వసతి గృహాల నిర్మాణం, మరమ్మతులు, అదనపు తరగతి గదులు, ఇతర వసతుల కల్పనకు బడ్జెట్లో రూ.100 కోట్లు కేటాయించింది.  #SwarnaAndhraBudget2026 #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh #🆕షేర్‌చాట్ అప్‌డేట్స్