Rampachodavaram
491 views
• ఆంధ్రప్రదేశ్ ను సాంకేతిక హబ్ గా తీర్చిదిద్దే లక్ష్యంతో నేడు ఢిల్లీ ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ లో పాల్గొంటున్న సీఎం చంద్రబాబు  • కర్నూలు క్లస్టర్ యూనివర్సిటీ కి సంబంధించి రూ. 139 కోట్లు మంజూరయ్యాయి. వచ్చే విద్యా సంవత్సరంలో పనులు పూర్తి చేస్తాం.. శాసనసభలో ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ • స్వర్ణాంధ్ర విజన్ 2047 లక్ష్యాలకు అనుగుణంగా "వీబీ జీ రామ్ జీ"పథకం కింద పనులు చేపట్టేందుకు కార్యాచరణ సిద్ధం చేయండి.… అధికారులను ఆదేశించిన సీఎం చంద్రబాబు  • వినిపించే అబద్ధాలు కాదు, కనిపించే నిజాలు నమ్మండి.. హెరిటేజ్ విజన్ పై "ఎక్స్" పోస్టులో హెరిటేజ్ వైస్ చైర్మన్, ఎండీ నారా భువనేశ్వరి  • అసెంబ్లీకి వచ్చే ధైర్యం మీకు, మీ వైసీపీకి లేదు.. జగన్ రెడ్డి దుర్మార్గ రాజకీయాలపై నిప్పులు చెరిగిన హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత నేటి వార్తల గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి 'చైతన్య రథం' ఈ పేపర్ ను డౌన్లోడ్ చేసుకోండి. https://bitly.cx/DIU6w #TeluguDesamEpaper  #ChaitanyaRathamEPaper #🆕షేర్‌చాట్ అప్‌డేట్స్