Telugu Raithu
542 views
1 days ago
ఢిల్లీలో కేంద్రమంత్రి పెమ్మసాని ఇంట్లో కూటమి ఎంపీలతో భేటీ అయిన మంత్రి నారా లోకేష్.. అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లు లోక్ సభ ఆమోదం పొందిన సందర్భంగా అభినందించారు. సమన్వయంతో, దేశంలోని అన్ని పార్టీల మద్దతు సాధించారని ప్రశంసించారు. #HistoricAmaravatiResolution  #Modi4PeoplesCapital  #NaraLokeshInDelhi #🏛️పొలిటికల్ అప్‌డేట్స్