Paderu
405 views
19 hours ago
కుటుంబానికి ఆధారమైన వ్యక్తి మరణిస్తే ఆ కుటుంబం రోడ్డున పడ్డట్టే. అలాంటిది జగన్ అమ్మించిన చీప్ లిక్కర్ తాగి ఏపీలో 30,000 మందికి పైగా మరణించారు. ఇంకా లక్షల మంది ఆరోగ్యం దెబ్బతిని పనిచేసుకోలేని స్థితిలో ఉన్నారు. జగన్ కు మాత్రం ఈ మద్యం స్కామ్ కారణంగా రూ.3,500 కోట్లు వచ్చి పడ్డాయి.  #LiquorScamByJagan #ScamsterJagan #PsychoFekuJagan #EndOfYCP #AndhraPradesh #☀️శుభ మధ్యాహ్నం