కత్తితో దొంగలను తరిమిన ఎన్నారై మహిళ.. బైక్ వదిలేసి పరారైన దుండగులు
పంజాబ్లో ఓ ఎన్నారై మహిళ దొంగలకు చుక్కలు చూపించారు. తనను దోచుకోవడానికి ప్రయత్నించిన దుండగులపై కత్తితో ఎదురుదాడికి దిగడంతో వారు బైక్ను అక్కడే వదిలేసి పరారయ్యారు. ఈ సాహసోపేత ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది.ఆస్ట్రేలియాలో నివసించే..