Uravakonda
506 views
20 hours ago
రైతుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టాం. ‘రైతన్న మీకోసం’ కార్యక్రమాన్ని అధికారులు విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి. ఈ ఉగాదికి 2.50 లక్షల ఇళ్లలో సామూహిక గృహప్రవేశాలు చేయిస్తున్నాం. దివ్యాంగులకు ‘ఇంద్రధనుస్సు’ పేరిట ఆర్టీసీ బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించాం. - సీఎం చంద్రబాబు #CollectorsConference  #AnnadathaSukhibhava #FarmersFriendlyGovt #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh #🆕షేర్‌చాట్ అప్‌డేట్స్