Manakrishnatdp
575 views
మైనారిటీలు అత్యధికంగా ఉన్న ప్రాంతాల్లో వారి అభివృద్ధికి గాను కేంద్ర ప్రభుత్వ సహకారంతో అమలయ్యే ప్రధానమంత్రి జన్ వికాస్ కార్యక్రమాన్ని వైకాపా ప్రభుత్వం నిర్వీర్యం చేయగా.. కూటమి ప్రభుత్వం తిరిగి పునరుద్ధరించి, రూ.200 కోట్లు కేటాయించింది. కొత్తగా గురుకులాలు, వసతి గృహాల నిర్మాణం, ఇప్పటికే ఉన్న వాటిలో మౌలిక వసతుల కల్పనకు  రూ.20 కోట్లు కేటాయించింది. #SwarnaAndhraBudget2026  #IdhiManchiPrabhutvam   #ChandrababuNaidu  #AndhraPradesh #🆕షేర్‌చాట్ అప్‌డేట్స్