suman maharaj (PSM)
545 views
2 days ago
విశారదన్ మహారాజ్ చేపట్టిన పోరాటం నిరవధిక నిరాహార దీక్షతో దిగి వచ్చిన ప్రభుత్వం. నేడు వెలుగుమట్ల బాధితులకు సుమారు 311 పట్టాలను పంపిణీ చేస్తున్న ప్రభుత్వం. దీక్షా తాత్కాలిక విరామం. బాధితులకు పూర్తి స్థాయిలో న్యాయం జరగపోతే.. పోరాటం మళ్ళీ కొనసాగుతుంది. #drvisharadhanmajaraj #dharmasamajparty #BC, SC, ST - JAC Telangana #ధర్మ సమాజ్ పార్టీ (DSP) #ఒక లక్ష కిలోమీటర్ల మా భూమి రథయాత్ర Dr విశారదన్ మహారాజ్... #తెలంగాణ రాజకీయాలు💐🎂 #👊పొలిటికల్ ఫైట్స్🎤